సాయికృష్ణ లాకప్‌డెత్ సీబీఐ దర్యాప్తు

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బాధిత తల్లిని పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సాయికృష్ణ లాకప్‌డెత్‌పై జగన్‌ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’

విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గిగ్‌ వర్కర్‌ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ...