వైఎస్సార్సీపీ
విద్యుత్ చార్జీలు పెంచలేదట..! మరి రూ.20 వేల కోట్ల భారం ఎవరు వేశారు? చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఫైర్
టీడీపీ ప్రభుత్వ అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న వైఎస్సార్సీపీ.. విద్యుత్ చార్జీలు, అప్పులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, డిస్కంల పరిస్థితిపై సంచలన గణాంకాలు విడుదల ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా ...
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం! రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలి ఇప్పుడు రైతు ప్రేమ నాటకమా?
ఎన్నికల ముందు రైతుల కోసం భారీ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనపెట్టి ఇప్పుడు రైతు సంక్షేమం గురించి మాట్లాడటం రాజకీయ అవకాశవాదమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ ...
ఎవరికి తాట తీయాలి..? రాష్ట్రాన్ని కట్టిన నాయకుడికా.. లేక హామీలను కూల్చిన పాలకుడికా..?
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ ప్రజలకు చేసిన మంచి పనులను చెరిపేసి, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ప్రజల కష్టాలను పక్కనబెట్టి రాజకీయాలు చేస్తే ప్రశ్నలు రావడం కూడా సహజమే. అందుకే ఇప్పుడు ...
సాయికృష్ణ లాకప్డెత్పై జగన్ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గిగ్ వర్కర్ గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
టీడీపీ యాప్లో ఓటర్ల డేటా ఎక్కింపు.. ఆదోనిలో కొత్త ఎన్నికల వివాదం!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలు రాజకీయ పార్టీకి చెందిన యాప్లో నమోదు అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో టీడీపీ ...
‘సర్’ ముసుగులో డేటా సేకరణ.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర చేస్తున్నదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓట్ల తొలగింపు వివాదం రాజుకుంది. ‘సర్’ (SAR) పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న యాప్ను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు ...
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు: జగన్ ఫైర్, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీవ్ర దాడి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ...
జగన్పై లోకేష్ కొత్త కథ.. ఆధారాలు అడిగితే పాత అబద్ధాలేనా?
ప్రజా సమస్యలు, డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఉద్యోగాల అమ్మకాల ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో మంత్రి నారా లోకేష్ మళ్లీ వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ దాడికి ...
నిన్న పెంటయ్య.. నేడు దుర్గయ్య..! కూటమి దాష్టీకాలకు ఇంకెంతమంది బలవ్వాలి?
గొడ్డలి.. లడ్డు.. వ్యక్తిగత విమర్శలు.. రాజకీయ డ్రామాలు..! ఇవన్నీ పక్కనపెడితే ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన పెంటయ్య కుటుంబం న్యాయం ...














