విశాఖ రాజకీయాలు

రుషికొండపై ‘ప్యాలెస్’ నుంచి ‘రిసార్ట్’ వరకు.. అసలు నిజం ఏంటి?

రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?

రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...

విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ ఏర్పాటు అంశంపై రాజకీయ వివాదాన్ని సూచించే ఫీచర్డ్ ఇమేజ్

బీచ్‌లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?

“బీచ్‌లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...

సింహాచలం కొండలపై జరుగుతున్న భారీ తవ్వకాల దృశ్యం

అప్పన్న కొండకు గుండు.. విశాఖను ముంచే ప్రమాదం మొదలైందా?

భక్తి క్షేత్రాలపై బుల్డోజర్ల దాడా? విశాఖలోని సింహాచలం కొండలు, అప్పన్న స్వామి కొలువైన పవిత్ర ప్రాంతాలు ఇప్పుడు భారీ తవ్వకాలతో మారుమోగుతున్నాయి. డేటా సెంటర్లు, ప్రైవేట్ రిసార్టులు, టూరిజం ప్రాజెక్టుల పేరుతో కొండలను ...

విశాఖలో రుషికొండ వివాదం మరియు యూనిటీ మాల్ నిర్మాణంపై రాజకీయ చర్చ

రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్‌కు మరో నీతా?

విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...

కైలాసగిరి త్రిశూలం ప్రాజెక్టు ఖర్చు పెరుగుదలపై రాజకీయ వివాదం

కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?

విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...

యూజీసీ అర్హతలపై వివాదంలో ఉన్న ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ప్రాజెక్ట్

ఉత్తరాంధ్రకు విదేశీ వర్సిటీ అంటూ హడావిడి.. యూజీసీ రూల్స్‌తో బయటపడిన అసలు కథ!

జీఎన్‌యూతో ఒప్పందంపై కొత్త సందేహాలు.. అర్హతలేని వర్సిటీతోనేనా ప్రభుత్వ ప్రచారం? ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయి ఉత్తరాంధ్ర విదేశీ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రచారం ఇప్పుడు వివాదంగా మారింది. గత ఏడాది ...