విద్యార్థుల చేరికలు

కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి, ప్రైవేట్ పాఠశాలల్లో చేరికలు పెరిగిన పరిస్థితిని చూపించే చిత్రం.

నాడు-నేడు గొప్పలు… నేడు బడులు వెలవెల! కేంద్ర విద్యాశాఖ నివేదికతో ఏపీ విద్యా వ్యవస్థపై బట్టబయలైన నిజాలు..!

గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో “నాడు-నేడు”, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ట్యాబ్‌లు, మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా మార్చామని భారీ ప్రచారం ...