లా అండ్ ఆర్డర్

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్ జగన్

“రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. మహిళలు, చిన్నారులు, దళితులకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం”

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు, గర్భిణులు, చిన్నారులు, దళితులు, జర్నలిస్టులు.. ...