రొయ్యల మేత ధరల పెంపు
మరోసారి ‘మేత’ మోత.. ఆక్వా రైతుల నెత్తిన మరో భారం!
By Andhra Admin
—
రొయ్యల మేత టన్నుకు రూ.15 వేల వరకు పెంపునకు అనుమతి కోరుతూ కంపెనీల లేఖ.. ఇప్పటికే వెనామీ ఫీడ్పై రూ.5,700, టైగర్ ఫీడ్పై రూ.3,850 పెంపు ప్రకటన రొయ్యల మేత ధరల పెంపు ...




