రైతుల సమస్యలు
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
తరతరాల భూములు పోతే ఎలా?.. రాజధాని రైతుల ఆవేదన వెనుక ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాజధాని నిర్మాణం పేరుతో తమ పచ్చని పంట భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, తమ ప్రమేయం లేకుండానే లేఅవుట్లు వేసి ...
రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనలో… రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ్యవసాయ సంక్షోభం!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్ర వ్యవసాయ రంగ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, సాగునీటి సమస్యలు, పంటల నష్టాలు, గిట్టుబాటు ...
“సమైక్యత” కొత్త నినాదమా… లేక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా?
అవసరానికి అనుగుణంగా కులం, మతం, ప్రాంతం, భావోద్వేగాలను వాడుకుంటూ రాజకీయాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఒక్కసారిగా “సమైక్యత” గురించి మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై ఈ ...
గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాలేదు.. ఇప్పుడు అమరావతికి 4 వేల ఎకరాలా?
2015లో చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. అభివృద్ధి పేరుతో ...
డైవర్షన్ డ్రామా – జగన్పై దాడులతో అమరావతి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్న సర్కారు
విమర్శలతోనే పాలన? అసలు ప్రశ్నలు పక్కన! రాజధాని, ప్రజా సమస్యలపై సీరియస్ చర్చ జరగాల్సిన అసెంబ్లీ వేదిక ఇప్పుడు వ్యక్తిగత దూషణల కేంద్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు, రైతుల ఆవేదన, ...










