రూ.50 లక్షల రాజీ ఆరోపణలు

గాదె సాయికృష్ణ మృతి కేసుపై తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన, రూ.50 లక్షల రాజీ ఆరోపణల నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

“నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి..!”: సాయికృష్ణ మృతిపై తల్లి కన్నీటి గోడు.. రూ.50 లక్షలతో రాజీకి ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు

విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు తన కుమారుడి మరణంపై న్యాయం కోరుతున్న తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ...