రూ.25 కోట్ల భూమి

అమరావతి కోర్ క్యాపిటల్‌లో మందడం జెడ్పీ హైస్కూల్ భూమి కబ్జా ఆరోపణలు

రూ.25 కోట్ల స్కూల్ భూమిపై పాగా..? అమరావతి కోర్ క్యాపిటల్‌లో సంచలనం రేపుతున్న కబ్జా ఆరోపణలు!

అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మందడం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సుమారు ఎకరం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ...