రూ.15 కోట్ల భూమి
రూ.15 కోట్ల ప్రభుత్వ భూమి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారా? కాకినాడ భూవ్యవహారంలో సంచలన ఆరోపణలు.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
By Andhra Admin
—
కాకినాడ అర్బన్ మండలంలో సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడానికి కుట్ర జరిగిందా? ప్రభుత్వ తరఫున వాదించాల్సిన ప్రత్యేక న్యాయవాది కుటుంబమే ప్రత్యర్థి ...





