రాజధాని భూసమీకరణ

CRDA పరిహారం పెండింగ్‌పై రైతు చుండు నర్సిరెడ్డి ఆరోపణలు, లోకేశ్, నారాయణ, భార్గవ్ తేజ చిత్రాలతో ఫీచర్డ్ ఇమేజ్

లంచం ఇవ్వలేదని రూ.10 కోట్ల పరిహారం ఆపేశారా?.. లోకేశ్, నారాయణకు భార్గవ్ తేజ బినామీ అంటూ రైతు సంచలన ఆరోపణలు

అమరావతి రాజధాని భూసమీకరణలో మరోసారి సీఆర్డీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచం ఇవ్వలేదనే కారణంతో తనకు రావాల్సిన సుమారు రూ.10 కోట్ల పరిహారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని వడ్డమానుకు చెందిన రైతు ...