రాజధాని భూములు
అంతులేని ‘పూలింగ్’.. అమరావతి పేరుతో భూముల వేటకు బ్రేక్ ఎప్పుడు?
రాజధాని కోసం 53,748 ఎకరాలు.. స్పోర్ట్స్ సిటీకి 20,494 ఎకరాలు.. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు మరో 2,344.12 ఎకరాలు.. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల పేరుతో ...
ఆగిన రాజధాని రైతు గుండె.. ప్రభుత్వ ఒత్తిళ్లే పద్మనాభరెడ్డి ప్రాణం తీశాయా? కుమారుడు ఉజ్వల్ సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, భూ స్వాధీనం వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మృతి చెందడం తీవ్ర ...
“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ
రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
తరతరాల భూములు పోతే ఎలా?.. రాజధాని రైతుల ఆవేదన వెనుక ఏముంది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాజధాని నిర్మాణం పేరుతో తమ పచ్చని పంట భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, తమ ప్రమేయం లేకుండానే లేఅవుట్లు వేసి ...









