రాజధాని ప్రాజెక్టులు
హైకోర్టు భవనం వ్యయం రూ.2,028 కోట్లా?.. పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో!
By Andhra Admin
—
అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవనం వ్యయం భారీగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరినట్లు వెల్లడవగా, నిర్మాణం పూర్తయ్యే నాటికి ...





