మత్స్యకారుల ప్రమాదం
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
By Andhra Admin
—
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?
By Andhra Admin
—
విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...






