మత్స్యకారుల పరిహారం
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. మత్స్యకారులను మోసం చేస్తున్నారా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమంపై మరోసారి తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తగ్గించడమే కాకుండా, వారి జీవనాధారమైన బోట్లకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చేతులు ...




