భూ కబ్జా ఆరోపణలు

తిరుపతిలో భూ కబ్జా ఆరోపణలు.. టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌పై మహిళా కార్యకర్త చేసిన ఆరోపణలకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం.

తిరుపతిలో మరో భూ కబ్జా వివాదం.. “టీడీపీ ఇన్‌చార్జే మా స్థలం కబ్జా చేశారు”.. మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు

తిరుపతిలో మరోసారి భూ కబ్జా ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తే పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ...