భూముల కేటాయింపు

రూ.461 కోట్ల భూ రాయితీలతో కుప్పంలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలకు కేటాయించారనే అంశంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

రూ.461 కోట్ల భూ రాయితీలు.. 106 ఎకరాలు కార్పొరేట్లకు.. కుప్పంలో ఎవరి కోసం ఈ రెడ్ కార్పెట్?

రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు కేటాయిస్తోందా? ఒకవైపు సామాన్య ప్రజలు, రైతులు భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ...

అమరావతి బంగారు బాతు ఉపమానంతో భూసేకరణ వివాదాన్ని ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

దురాశతో అమరావతి అనే బంగారు బాతునే చంపేశారా? రెండో విడత భూములపై రైతుల తిరుగుబాటు!

“రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును… ఇంకా ఎక్కువ బంగారం వస్తుందనే దురాశతో కోసేసి చివరకు అన్నీ కోల్పోయిన రైతు కథ” చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇప్పుడు అదే కథను ...

జీవో 395 ద్వారా పూర్తి డబ్బు చెల్లించకుండానే ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సూచించే చిత్రం.

మనోళ్లే.. ఇచ్చేయండి! డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లా? భూములపై చంద్రబాబు సర్కార్ కొత్త ఆట!

డబ్బు చెల్లించకపోయినా భూములు సొంతం.. జీవో 395తో భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు? ఆంధ్రప్రదేశ్‌లో భూ వ్యవహారాలపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ ...