భార్గవ్ తేజ
లంచం ఇవ్వలేదని రూ.10 కోట్ల పరిహారం ఆపేశారా?.. లోకేశ్, నారాయణకు భార్గవ్ తేజ బినామీ అంటూ రైతు సంచలన ఆరోపణలు
By Andhra Admin
—
అమరావతి రాజధాని భూసమీకరణలో మరోసారి సీఆర్డీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచం ఇవ్వలేదనే కారణంతో తనకు రావాల్సిన సుమారు రూ.10 కోట్ల పరిహారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని వడ్డమానుకు చెందిన రైతు ...





