ప్రభుత్వ వైఫల్యాలు

రెండేళ్ల నారాసుర పాలనపై జగన్ తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన దృశ్యం

రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు: జగన్‌ ఫైర్‌, ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర దాడి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ...

రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలనపై విమర్శలు, రెడ్‌బుక్ పాలన మరియు శాంతిభద్రతల అంశాలపై ప్రత్యేక కథనం

రెండేళ్లలో రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా మార్చేసిన చంద్రబాబు? రెడ్‌బుక్ పాలనపై వెల్లువెత్తుతున్న విమర్శలు

రాష్ట్రంలో రెండేళ్లుగా కొనసాగుతున్న పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉద్యోగాల భర్తీ, శాంతిభద్రతలు, పరిశ్రమలు, పెట్టుబడులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ...