ప్రభుత్వ భూములు

రూ.1,111 కోట్ల విలువైన విశాఖ మధురవాడ 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని APTDCకి బదిలీ చేసిన వ్యవహారంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ఉత్తిపుణ్యానికే రూ.1,111 కోట్ల భూ పందేరం? విశాఖలో విలువైన 9.39 ఎకరాలపై బాబు సర్కారు ‘పక్కా స్కెచ్’!

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ భూములపై మరోసారి వివాదం చెలరేగింది. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1,111 కోట్లకు పైగా ధర చేసే 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని, కేవలం రూ.199.96 కోట్ల ...

జీవో 395 ద్వారా పూర్తి డబ్బు చెల్లించకుండానే ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సూచించే చిత్రం.

మనోళ్లే.. ఇచ్చేయండి! డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లా? భూములపై చంద్రబాబు సర్కార్ కొత్త ఆట!

డబ్బు చెల్లించకపోయినా భూములు సొంతం.. జీవో 395తో భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు? ఆంధ్రప్రదేశ్‌లో భూ వ్యవహారాలపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ ...

జగ్గయ్యపేట జయంతిపురంలో మేఘా గ్రూప్‌కు 300 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపుపై రాజకీయ వివాదాన్ని చూపించే ఫీచర్డ్ ఇమేజ్

మేఘాకు 300 ఎకరాలు.. ఎకరానికి రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.10 లక్షలకే అప్పగించారా?

రాజధాని సమీపంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై సంచలన నిర్ణయం.. మేఘా గ్రూప్‌కు భారీ భూ కేటాయింపుపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల కేటాయింపుపై మరోసారి తీవ్ర రాజకీయ చర్చ ...

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ నేపథ్యంలో రామాయపట్నం పోర్టు, ఆర్టీసీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టూరిజం హోటళ్లు, ఫిషింగ్ హార్బర్లను చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్.

ప్రభుత్వ ఆస్తులు ‘ఫర్ సేల్’నా? రామాయపట్నం పోర్టు నుంచి ఆర్టీసీ, మెడికల్ కాలేజీల వరకు ప్రైవేటీకరణ ఆరోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ...

తిరుపతి వన్ ప్రాజెక్టు భూముల కేటాయింపుపై వివాదానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం తిరుపతి వన్ భూ దందా

తిరుపతిలో భారీ భూ దందా..? ₹1,100 కోట్ల భూమిని కేవలం ₹20 కోట్లకే అప్పగించారా..?

పర్యాటక అభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ భూ వివాదం తిరుపతి వన్ భూ దందా ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ...