ప్రజా ఉద్యమం

కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించిన నేపథ్యంలో ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలిపే కాన్సెప్ట్ ఫీచర్డ్ ఇమేజ్.

కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయం.. “రాజకీయాల వల్ల కాదు.. ప్రజా ఉద్యమాల వల్లే దేశంలో మార్పు” – వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే

దేశ రాజకీయ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన, ప్రస్తుతం ...

వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ ర్యాలీలో ఉప్పొంగిన జనసంద్రం

వెన్నుపోటుకు రెండేళ్లు.. బాబు మోసాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం

ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి వీధుల్లోకి వచ్చింది. “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ...