ప్రజాధనం వృథా

ఉక్కు వంతెన ప్రాజెక్ట్ ఆలస్యంపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు

ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...