పెనుమాక రైతులు

ఉండవల్లి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులు

ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?

అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...

రాజధాని రైతుల ఆవేదనపై వైఎస్ జగన్‌ను కలిసిన రైతుల ప్రతినిధులు

తరతరాల భూములు పోతే ఎలా?.. రాజధాని రైతుల ఆవేదన వెనుక ఏముంది?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు కేంద్రబిందువైంది. రాజధాని నిర్మాణం పేరుతో తమ పచ్చని పంట భూములను బలవంతంగా తీసుకుంటున్నారని, తమ ప్రమేయం లేకుండానే లేఅవుట్లు వేసి ...