పర్యావరణం
తర్లువాడ.. గుండెదడ..! విశాఖ జలజీవనాడిని డేటా సెంటర్ కోసం ధ్వంసం చేస్తున్నారా?
విశాఖ నగరానికి జీవనాడిగా నిలిచిన తర్లువాడ కొండలు ఇప్పుడు భారీ యంత్రాల గర్జనతో వణికిపోతున్నాయి. డేటా సెంటర్ పేరుతో తూర్పు కనుమల సహజ స్వరూపాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఛిద్రం చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు ...
సింహాచలం కొండలో తవ్వకాలపై దుమారం.. గిరిప్రదక్షిణ భక్తులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్స్? ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
విశాఖపట్నం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న సింహాచలం కొండ మరోసారి రాజకీయ, పర్యావరణ వివాదాలకు కేంద్రంగా మారింది. కొండను భారీ స్థాయిలో తవ్వుతున్నారని, ఆ తవ్వకాలు గిరిప్రదక్షిణ ...
కొండకు టెండర్? పంచదార్ల కొండలను గుల్ల చేస్తున్నది ఎవరు? రూ.500 కోట్ల గ్రావెల్పై రాజకీయ దందా ఆరోపణలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గ్రామస్థుల అభ్యంతరాలు, ప్రజా నిరసనలు, అధికారుల చర్యలు, అనుమతులపై వివాదం, ...
మల్లన్నకూ మోసం..! పవిత్ర కొండల్లో మైనింగ్కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా?
రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండల్లో మైనింగ్కు అనుమతులు.. భక్తుల్లో ఆందోళన.. రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలపై పర్యావరణవేత్తల తీవ్ర అభ్యంతరాలు రాయలసీమలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన మల్లయ్యకొండ ఇప్పుడు వివాదాల కేంద్రంగా ...
సింహాచలం కొండపై కన్నేసిన ప్రభుత్వం? గూగుల్ డేటా సెంటర్ పేరుతో 160 ఎకరాల అప్పగింతపై తీవ్ర విమర్శలు
విశాఖపట్నం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సింహాచలం కొండ ఇప్పుడు మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో 160 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ...
అప్పన్న కొండకు గుండు.. విశాఖను ముంచే ప్రమాదం మొదలైందా?
భక్తి క్షేత్రాలపై బుల్డోజర్ల దాడా? విశాఖలోని సింహాచలం కొండలు, అప్పన్న స్వామి కొలువైన పవిత్ర ప్రాంతాలు ఇప్పుడు భారీ తవ్వకాలతో మారుమోగుతున్నాయి. డేటా సెంటర్లు, ప్రైవేట్ రిసార్టులు, టూరిజం ప్రాజెక్టుల పేరుతో కొండలను ...










