పరీక్షల గందరగోళం

రాసిన పరీక్షే మళ్లీ రాయించారు.. అనంతపురం శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాల కేంద్రంలో రీ-ఎగ్జామ్‌తో ఆందోళనలో విద్యార్థులు

రాసిన పరీక్షే మళ్లీ రాయించారు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఈ చెలగాటం ఎవరి నిర్లక్ష్యం?

అనంతపురంలో డిగ్రీ పరీక్షల గందరగోళం.. ఎస్కేయూ నిర్లక్ష్యంపై ఆగ్రహం అనంతపురం జిల్లా శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగిన ఘటన విద్యా వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థులు ఇప్పటికే ...