నిత్యావసర ధరలు

ఏపీలో ద్రవ్యోల్బణం టాప్ – జనవరిలో 2.82 శాతం నుంచి మే నాటికి 4.90 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

ఏపీలో ద్రవ్యోల్బణం టాప్‌.. దేశం కంటే వేగంగా పెరిగిన ధరలు, ప్రజలపై పెనుభారం!

ఆంధ్రప్రదేశ్‌లో ధరల మంటలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనవరిలో 2.82 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం ఐదు నెలల్లోనే 4.90 శాతానికి ఎగబాకింది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం జనవరి నుంచి ...

ఏపీలో ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితిని చూపిస్తున్న చిత్రం

ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...