ద్రవ్యోల్బణం
ఏం కొనాలి.. ఏం తినాలి? కూటమి పాలనలో నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి వంటింటిపై పెను భారం
By Andhra Admin
—
ఏం కొనాలి.. ఏం తినాలి? ఇప్పుడు ఇదే సామాన్యుడి నోట వినిపిస్తున్న ప్రశ్న. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. కూరగాయల నుంచి బియ్యం, పంచదార, నూనె, పప్పుల ...
చుక్కలు చూపిస్తున్న ధరలు.. సామాన్యుడి బతుకు ఇక ఎలా?
By Andhra Admin
—
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో కుటుంబాలపై భారీ భారం ఆంధ్రప్రదేశ్ ధరల పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కూరగాయలు, పప్పులు, ...
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
By Andhra Admin
—
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...







