ద్రవ్యోల్బణం పెరుగుదల
ఏపీలో ద్రవ్యోల్బణం టాప్.. దేశం కంటే వేగంగా పెరిగిన ధరలు, ప్రజలపై పెనుభారం!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో ధరల మంటలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనవరిలో 2.82 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం ఐదు నెలల్లోనే 4.90 శాతానికి ఎగబాకింది. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం జనవరి నుంచి ...





