దేవినేని అవినాష్
రాజధానిలో గూండారాజ్? వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి.. పోలీసుల సమక్షంలోనే అరాచకం అంటూ తీవ్ర ఆరోపణలు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలపై ...





