దేవరపల్లి హోటల్

టీడీపీ ప్రచారాన్ని ఖండిస్తూ దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి కుటుంబంతో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన దృశ్యం.

టీడీపీ ప్రచారానికి భారీ షాక్!.. జగన్‌ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు.. “మమ్మల్ని బెదిరించి అలా చెప్పించారు” సంచలన వ్యాఖ్యలు!

టీడీపీ ప్రచారం బట్టబయలైందా?.. జగన్‌ను కలిసి అసలు నిజం చెప్పిన వరలక్ష్మి కుటుంబం దేవరపల్లి ఘటనపై టీడీపీ చేపట్టిన ప్రచారానికి కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...