దగా పాలన

వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ ర్యాలీలో ఉప్పొంగిన జనసంద్రం

వెన్నుపోటుకు రెండేళ్లు.. బాబు మోసాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం

ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి వీధుల్లోకి వచ్చింది. “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ...