తెలుగు రాజకీయాలు
ఒక 15 ఏళ్ల యువతి చెప్పిన ‘క్షమాపణ’… ఈ దేశ రాజకీయ నాయకులకు కనీసం సిగ్గు తెప్పిస్తుందా?
దేశ రాజకీయాల్లో నేడు అత్యంత అరుదుగా కనిపిస్తున్న పదం ఏదైనా ఉందంటే… అది “క్షమాపణ”. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… వేదిక ఏదైనా… మైక్ చేతికి చిక్కితే చాలు… వ్యక్తిగత దూషణలు, అసభ్య ...
“నేరస్థులంటూ తీర్పు చెప్పే అధికారం ఏబీఎన్కా..? కోర్టులకా?”.. వెంకట కృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల ఫైర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించడంపై ఏబీఎన్ చానల్లో జర్నలిస్ట్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. “నేరాలు చేసి జైల్లో ఉన్నవారిని జగన్ పరామర్శిస్తున్నాడు” ...
మత్స్యకార నేత కుటుంబంపై పచ్చ మాఫియా పగ? ఆరవ్ ప్రమాద కేసును హత్యగా మార్చే కుట్రపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్కు సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనపై కొన్ని మీడియా సంస్థలు, టీడీపీ అనుకూల వర్గాలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ ...
యూట్యూబర్కు ఒక చట్టం… మీడియా పెద్దలకు మరో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్ ఎంతకాలం?
ఒకే మాట… ఇద్దరు వ్యక్తులు… కానీ రెండు రకాల చట్టాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తుందా? లేక అధికారానికి దగ్గరగా ...
అర్ధరాత్రి పోలీసు దౌర్జన్యం?.. సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని ఎత్తుకెళ్లిన ఏపీ పోలీసులు.. భార్యను ఈడ్చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలకు తాజా ఘటన మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని అర్ధరాత్రి వేళ హైదరాబాద్లోని ఆయన నివాసంలో ...
ఎన్టీఆర్ను అవమానించిన వాళ్లే… ఇప్పుడు యుగపురుషుడు అంటున్నారా..?
తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా… ఇప్పటికీ పూర్తిగా సమాధానం దొరకని అంశాల్లో ఒకటి — ఎన్టీఆర్, చంద్రబాబు, ఈనాడు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు మరియు విరుద్ధ వ్యాఖ్యలు. ఒకప్పుడు ...
“కోవర్ట్” ముద్రలు…విమర్శ చేసే హక్కు అందరికీ లేదా?
కోవర్ట్ ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా పెద్ద చర్చ నడుస్తోంది.రాజకీయ నాయకులను విమర్శించిన ప్రతిసారి… ముఖ్యంగా చంద్రబాబు, అమరావతి, పవన్ కళ్యాణ్ లేదా టీడీపీ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు… కొందరిపై మాత్రమే ...
మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయా..? బాధితులనే టార్గెట్ చేస్తున్నది ఎవరు..?
మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మహిళల గొప్పతనం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మహిళలు అవమానానికి గురవుతున్న ఘటనలపై మాత్రం సమాజం, రాజకీయాలు, మీడియా ...












