డిస్కంలు

ఎఫ్‌పీపీసీఏ పేరుతో రూ.555.30 కోట్ల అదనపు విద్యుత్‌ ఛార్జీల భారం నేపథ్యంలో విద్యుత్‌ మీటర్‌, బిల్లు, విద్యుత్‌ టవర్లు సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

కోతలు కోసి.. వాతలు వేసి! చంద్రబాబు సర్కారు మరో విద్యుత్ షాక్.. ఎఫ్‌పీపీసీఏ పేరుతో రూ.555.30 కోట్ల బాదుడు!

ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వరుసగా విద్యుత్‌ ఛార్జీల మోత మోగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయల భారం మోపిన ప్రభుత్వం.. ...