డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, రైతు సంక్షేమం, విద్యా సంస్కరణలను ప్రతిబింబించే ప్రత్యేక ఫీచర్డ్ ఇమేజ్

ఓటమి ఎరుగని మహానేత.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్..!

మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత రాజకీయాల్లో అధికారాన్ని అందరూ కోరుకుంటారు… కానీ అధికారాన్ని ప్రజల జీవితాలను మార్చే ఆయుధంగా ఉపయోగించిన నాయకులు మాత్రం ...