టెట్

సమస్యలపై ఎలుగెత్తాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్న దృశ్యం

సమస్యలపై ఎలుగెత్తాలి.. బాబు ప్రభుత్వ వైఫల్యాలను ఉభయసభల్లో ఎండగట్టాలి: ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలికొదిలేశారని, ఎక్కడ చూసినా స్కామ్‌లు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ...

డీఎస్సీ నియామకాల వివాదంపై ఆర్టీఐ ద్వారా 16 కీలక అంశాల వివరాలు కోరిన పేర్ని నాని

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. ఆర్టీఐతో 16 కీలక అంశాలపై వివరాల డిమాండ్

డీఎస్సీ-2025 నియామకాలపై కొత్త వివాదం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియ మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఎంపికలు, మెరిట్ ...