జనసేన
మహిళా సంఘాలకు రూ.6 వేల కోట్ల నష్టం?.. టీడీపీ హామీలన్నీ మోసమేనంటూ జగన్ ఫైర్
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహిళా సంఘాలను మోసం చేశారని టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం తీవ్ర విమర్శలు ఎన్నికల సమయంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి భారీ హామీలు ...
సుగాలి ప్రీతి కేసులో పవన్పై పార్వతి సంచలన ఆరోపణలు.. “నిందితులకు అమ్ముడుపోయారు.. కేసును నీరుగారుస్తున్నారు”
సుగాలి ప్రీతి హత్యాచార కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు ...
ఇప్పటం పేరుతో కాపులను రెచ్చగొట్టారా? ప్రహరీల కూల్చివేతను ఇళ్ల విధ్వంసంగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారా?
ఇప్పటం గ్రామం… ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన పేరు. జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, కాపుల ఇళ్లను టార్గెట్ చేసి కూల్చేస్తున్నారని జనసేన అధినేత ...
“ఏరు దాటే వరకు అన్నీ మనవే… ఏరు దాటాక ‘నా శాఖ కాదు’నా? పవన్ కళ్యాణ్ను వెంటాడుతున్న పాత ప్రశ్నలే!”
ప్రతిపక్షంలో సకల శాఖలు తనవేనన్న పవన్… అధికారంలో ‘నా పరిధిలో లేదు’ అంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని ప్రతి అంశంపై స్పందిస్తూ, రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి నిరుద్యోగి వరకు ...
ప్రశ్నించే యువతపై పవన్ ఫైర్.. ఇదేనా యువతకు ప్రతినిధి అని చెప్పుకునే నాయకుడి వైఖరి?
ఒకప్పుడు “ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను” అని చెప్పిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నించే యువతపైనే విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ ...
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...
పవన్ వ్యాఖ్యలపై కాపు నేతల తీవ్ర ఆగ్రహం.. రాజమహేంద్రవరం సమావేశంలో సంచలన ప్రశ్నలు
కాపు సమాజాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం, జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...
జనసేనలో రాజ్యసభ కలకలం.. అసంతృప్తి స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి?
జనసేనకు కేటాయించిన రాజ్యసభ స్థానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆ పార్టీ అంతర్గతంగానూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను ...
గద్దర్ కారు వ్యాఖ్యపై రూ.4 కోట్ల సవాల్.. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్కు గట్టి ప్రశ్న!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విప్లవ గాయకుడు గద్దర్కు తానే కారు కొనిచ్చానని పవన్ చెప్పారనే నేపథ్యంలో, ఓయూ ...














