చంద్రబాబు
మహిళా సంఘాలకు రూ.6 వేల కోట్ల నష్టం?.. టీడీపీ హామీలన్నీ మోసమేనంటూ జగన్ ఫైర్
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహిళా సంఘాలను మోసం చేశారని టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం తీవ్ర విమర్శలు ఎన్నికల సమయంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి భారీ హామీలు ...
విద్యుత్ చార్జీలు పెంచలేదట..! మరి రూ.20 వేల కోట్ల భారం ఎవరు వేశారు? చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఫైర్
టీడీపీ ప్రభుత్వ అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న వైఎస్సార్సీపీ.. విద్యుత్ చార్జీలు, అప్పులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, డిస్కంల పరిస్థితిపై సంచలన గణాంకాలు విడుదల ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల అంశం మరోసారి రాజకీయంగా హాట్టాపిక్గా ...
కాపులకు బాబు ద్రోహం..! హామీలతో నమ్మించి.. నిధుల్లో శూన్యం.. కాపు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కారు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతల ఆగ్రహం
కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ...
బాధితుల గడపకు వెళ్లిన జగన్.. బాధితులనే గడప తొక్కించిన చంద్రబాబు.. ఇద్దరూ ఎలా ఒకటవుతారు?
రాజకీయాల్లో మాటలు కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల నాయకుడు ఎలా స్పందించాడన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. కన్నబిడ్డ కనిపించక ఆవేదనతో కుమిలిపోతున్న కుటుంబం వద్దకు వెళ్లి వారి కన్నీరు తుడవడం ఒక నాయకత్వం. ...
ఆక్వాలోనూ అదే ‘నాటకం’..! రూ.4 వేల తగ్గింపు అంటూ హడావిడి.. రూ.2 వేలకే పరిమితమైన ఫీడ్ కంపెనీలు.. మరోసారి బయటపడ్డ చంద్రబాబు బండారం!
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు భారీ ఉపశమనం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం మరోసారి ప్రచార హడావిడి చేసింది. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.4 వేలు తగ్గించినట్లు గురువారం ఘనంగా ప్రకటించింది. అయితే కేవలం 24 ...
పోర్టులా..? బార్లా..? ఏపీ తీర ప్రాంతాల భవిష్యత్తుపై మళ్లీ మొదలైన రాజకీయ పోరు
ఆంధ్రప్రదేశ్కు దాదాపు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మత్స్యకారుల జీవనోపాధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు బలమైన అవకాశాలను కల్పించే సంపదగా ...
రుషికొండపై అప్పట్లో ‘ప్యాలెస్’ అన్నారు.. ఇప్పుడు ‘అంతర్జాతీయ రిసార్ట్’ అంటున్నారు.. మరి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారు?
రుషికొండ భవనాల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒకప్పుడు ఈ భవనాలను “జగన్ వ్యక్తిగత ప్యాలెస్”, “పర్యావరణ విధ్వంసానికి ప్రతీక”, “ప్రజాధన దుర్వినియోగం” అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేతలే, ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...
టీడీపీకి 8 శాతం ఓట్లు పెరిగాయా..? గ్రౌండ్లో కనిపిస్తున్నది మాత్రం పూర్తి భిన్నమా!
టీడీపీకి 8 శాతం ఓటింగ్ పెరిగిందని రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ...














