చంద్రబాబు
పవన్కు టీడీపీ ఎమ్మెల్యేల డుమ్మా.. చంద్రబాబు-పవన్ మధ్య ‘దెబ్బకు దెబ్బ’ రాజకీయమా?
ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో మరోసారి కలకలం రేపే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కీలక ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దూరంగా ఉండటం చర్చకు దారితీస్తే.. ...
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా? డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. చంద్రబాబు సర్కార్కు వరుస ప్రశ్నలు
డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్.. లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ | రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి | నెలకు రూ.3 వేల ...
ఆంధ్రప్రదేశ్లో MSMEల అసలు కథ ఇదేనా? వైసీపీ హయాంలో పెరిగినవి.. కూటమి పాలనలో మూతపడుతున్నవా?
ఆంధ్రప్రదేశ్లో MSME రంగంపై వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరుకు ఇప్పుడు గణాంకాలు మరో ఆయుధంగా మారాయి. వైసీపీ పాలనలో MSME రంగం గణనీయంగా విస్తరించిందని ఆ పార్టీ చెబుతుండగా.. కూటమి ...
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం! సీసీ కెమెరాలు ఉన్నా నిందితులను కాపాడే ప్రయత్నమా?
యాక్సిడెంట్గా చిత్రీకరించి కేసును నీరుగార్చే కుట్ర? పోలీసుల నిర్లక్ష్యంపై విచారణకు జగన్ డిమాండ్.. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్లా చంద్రబాబు తీరు అంటూ మాజీ సీఎం ధ్వజం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే ...
అంతులేని అరాచకం! భారతీ సిమెంట్స్లో ఉత్పత్తి బంద్.. రెండు యూనిట్లు మూత!
ఆరు రోజులుగా ఆగిపోయిన లైమ్స్టోన్ మైనింగ్.. ముడిఖనిజం లేక నిలిచిన ఉత్పత్తి చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణమా? సీఎంఓ డైరెక్షన్లో టీడీపీ గూండాల ఆగడాలంటూ ఆరోపణలు మైనింగ్ ప్రాంతంలో కార్మికులు, వాహనాల అడ్డగింత.. ...
ప్రజాస్వామ్య దీక్షపై దమనకాండ.. పచ్చ బ్యాచ్ రౌడీయిజం!
మెగా డీఎస్సీ–2025 స్కామ్పై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త రిలే దీక్షలు | డీఎస్సీ బాధితులు, నిరుద్యోగులు, విద్యార్థుల మద్దతు | విజయవాడలో మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడి ఆరోపణలు | సీబీఐ విచారణకు ...
బాబు పాలన రైతులకు హానికరం.. పొగాకు రైతుల కన్నీళ్లు చూస్తే ప్రభుత్వం సిగ్గుపడాలి: దేవరపల్లిలో జగన్ ఫైర్
దేవరపల్లిలో జనసంద్రం మధ్య రైతుల పక్షాన జగన్ గళం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భారీ ప్రజాసందోహం మధ్య ...
పొగాకు రైతులపై సర్కారు పగ..! చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం.. రూ.3 వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యులు?
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు ...
అబద్ధాల్లో ప్రోగ్రెస్? రెండేళ్ల పాలనలో హామీల ఎగవేత, అప్పుల రికార్డు, అభివృద్ధిపై ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
“ముని శాపం.. మరేం చేస్తాం?” అంటూ ప్రజల ముందుకు వచ్చి, ఇప్పుడు “అబద్ధాల్లో ప్రోగ్రెస్” తప్ప మరేదీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విడుదల ...
“2019–24లో ఏపీ GSDP వృద్ధి కేవలం 3.18% మాత్రమే” అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు గత ప్రభుత్వ రికార్డులే చెక్ పెడుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా సమావేశంలో “2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ GSDP వృద్ధి కేవలం 3.18 శాతం మాత్రమే” ...














