కేంద్ర బడ్జెట్ ఏపీకి అన్యాయం

కేంద్ర బడ్జెట్ ఏపీకి అన్యాయం జరిగిందని అమరావతి అంశంపై జగన్ చేసిన ఆరోపణలను ప్రతిబింబించే చిత్రం

కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి భారీ దెబ్బ.. అమరావతి కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారా? జగన్ ఫైర్!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ...