కృష్ణలంక పోలీస్ స్టేషన్
లాకప్లోనే గాదె సాయికృష్ణను కొట్టి చంపారా..? అర్ధరాత్రి శవాన్ని దహనం చేసి బూడిద కూడా మాయం చేశారా..?
By Andhra Admin
—
విజయవాడకు చెందిన యువకుడు గాదె సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీసు వ్యవస్థపైనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ...




