కుప్పం భూకేటాయింపు

రూ.461 కోట్ల భూ రాయితీలతో కుప్పంలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలకు కేటాయించారనే అంశంపై రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

రూ.461 కోట్ల భూ రాయితీలు.. 106 ఎకరాలు కార్పొరేట్లకు.. కుప్పంలో ఎవరి కోసం ఈ రెడ్ కార్పెట్?

రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు కేటాయిస్తోందా? ఒకవైపు సామాన్య ప్రజలు, రైతులు భూమి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ...