ఏపీ రాజకీయ వార్తలు
రాష్ట్రంలో ప్రజా ఆగ్రహం ఉప్పొంగుతోందా?.. రైతులు, విద్యార్థులు, కార్మికుల మహా ధర్నాలతో చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
రైతు నుంచి విద్యార్థి వరకు.. కార్మికుడి నుంచి మహిళ వరకు – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలే నిరసనలు.. ప్రభుత్వానికి పెరుగుతున్న సవాళ్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ...
శ్రీశైలం కాటేజీ పేరుతో రాజకీయ కుట్రా? బూచేపల్లి ఫైర్.. “నిరూపిస్తే స్వామి సన్నిధిలో క్షమాపణలు చెబుతా!”
శ్రీశైలం కాటేజీ వివాదం రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. తమ కుటుంబం నిర్మించిన కాటేజీని ఎన్నాళ్లక్రితమే దేవస్థానానికి అప్పగించినప్పటికీ, ఇప్పటికీ దానిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నట్లు ప్రచారం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: సుపరిపాలనకు బాబు వైరస్గా మారిందా?
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లుగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సంక్షేమ ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనకు… ఐదేళ్ల సంక్షేమ పాలనకు మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చ సంక్షేమ పాలన గురించే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు, గణాంకాలు ఒక విషయాన్ని బలంగా చెబుతున్నాయి —“జగన్ హయాంలో ప్రజలకు నేరుగా లబ్ధి కనిపించింది… ...
వైఎస్సార్ – జగన్ తీసుకొచ్చిన సంక్షేమంపై ఎందుకింత కక్ష బాబూ..?
వైఎస్సార్ జగన్ సంక్షేమ పథకాలు రాజకీయాల్లో ప్రత్యర్థిత్వం సహజమే… కానీ ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా రాజకీయ కక్షతో చూడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ...
ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?
ఆంధ్రప్రదేశ్లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...
జగన్ హయాంలో ₹110 అంటూ విమర్శలు… ఇప్పుడు ₹195 దాటిన వంటనూనె ధరలపై మౌనం ఎందుకు..?
అప్పట్లో విమర్శలు… ఇప్పుడు నిశ్శబ్దమా..? ఆంధ్రప్రదేశ్లో వంటనూనె ధరలు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో లీటర్ వంటనూనె ₹110 దాటిందంటూ తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు ...











