ఏపీ టూరిజం
ప్రభుత్వ ఆస్తులు ‘ఫర్ సేల్’నా? రామాయపట్నం పోర్టు నుంచి ఆర్టీసీ, మెడికల్ కాలేజీల వరకు ప్రైవేటీకరణ ఆరోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ...





