ఏపీలో శాంతిభద్రతలు
ఏపీలో శాంతిభద్రతలు ఎక్కడ? .. అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థను, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ...





