ఉపాధ్యాయులు

టీచర్ల సస్పెన్షన్‌పై జగన్ ఆగ్రహం, టెట్ నిబంధనపై నిరసన

టీచర్లపై ఇంతలా కక్షగడతారా? సస్పెన్షన్లపై జగన్ ఫైర్.. చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు

టీచర్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టెట్‌ నిబంధనతో లక్ష మందికి పైగా సీనియర్‌ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ...