ఉపాధ్యాయులు
టీచర్లపై ఇంతలా కక్షగడతారా? సస్పెన్షన్లపై జగన్ ఫైర్.. చంద్రబాబు సర్కార్పై తీవ్ర ఆరోపణలు
By Andhra Admin
—
టీచర్లపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టెట్ నిబంధనతో లక్ష మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ...





