ఉద్యోగుల ఆందోళన
ఇక ఉద్యమమే.. చంద్రబాబు తీరుపై ఉద్యోగుల రణన్నినాదం! 29 డిమాండ్లతో సమరశంఖం.. మూడో దశలో నిరవధిక సమ్మెకు సిద్ధం
By Andhra Admin
—
చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల సమరభేరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి ఇప్పుడు ఆందోళన రూపం దాల్చుతోంది. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఏపీజేఏసీ అమరావతి ఇక ప్రత్యక్ష పోరాటానికి ...





