ఉండవల్లి రైతుల ఆవేదన

ఉండవల్లి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులు

ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?

అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...