ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
‘సంజీవని’ ముసుగులో అసలు స్కెచ్ ఏంటి? రూ.350 కోట్ల కాంట్రాక్టుపై అనుమానాలెందుకు?
ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టాల్సిన కార్యక్రమం చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం, అదే సంస్థతో ...
టీచర్ల సస్పెన్షన్పై జగన్ ఆగ్రహం.. టెట్ నిబంధనలపై చంద్రబాబుకు సూటి ప్రశ్నలు!
ఆంధ్రప్రదేశ్లో టీచర్ల సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. ఉపాధ్యాయులపై సస్పెన్షన్ చర్యలు, టెట్ నిబంధనల అమలుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరే ...
ఇక తల్లీబిడ్డల పేరుతో దోపిడీ! రూ.895 సేవకు రూ.1,640.. చంద్రబాబు సర్కార్పై కమీషన్ ఆరోపణలు
తల్లీబిడ్డల సేవలపైనా చంద్రబాబు సర్కార్ కన్ను? తల్లీబిడ్డలను ఆస్పత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చే సేవలనూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వదల్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవల స్వరూపం ఏమాత్రం మారకపోయినా.. అదే రకమైన ...
మార్క్ఫెడ్ ద్వారా మరో రూ.300 కోట్ల అప్పు.. రూ.22 వేల కోట్ల మార్క్ఫెడ్ రుణాలపై విమర్శల వెల్లువ!
ప్రభుత్వ రంగ సంస్థను అప్పుల కేంద్రంగా మార్చారా? మరో రూ.300 కోట్ల రుణానికి గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం.. మొత్తం మార్క్ఫెడ్ అప్పులు రూ.22 వేల కోట్లకు చేరాయన్న చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ...
గెజిటెడ్ అధికారులపై ప్రత్యేక నిఘా.. కొత్త జీవోతో రాజకీయ దుమారం
గెజిటెడ్ అధికారులపై ప్రత్యేక పర్యవేక్షణకు జీవో.. రాజకీయంగా దుమారం రేపుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెజిటెడ్ స్థాయి అధికారులపై ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవో తీవ్ర ...
నాడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటూ భయపెట్టారు… నేడు ‘నక్ష’ పేరుతో అదే విధానమా? కూటమి ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై “ప్రజల భూములు లాక్కుంటారు”, “పట్టాదారుల హక్కులు ...
ఆర్టీసీ ప్రైవేటీకరణకే చంద్రబాబు సర్కారు పంతం..! జేఏసీతో చర్చలు విఫలం.. ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో జరిగిన కీలక చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగియడంతో ప్రభుత్వ ...
ఇండ్రాయల్కు రూ.100 కోట్ల వరాలు.. ప్రజాధనం కార్పొరేట్ కంపెనీలకేనా?
ఒకవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగుల డీఏలు, బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఇండ్రాయల్ ...
మనోళ్లే.. ఇచ్చేయండి! డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్లా? భూములపై చంద్రబాబు సర్కార్ కొత్త ఆట!
డబ్బు చెల్లించకపోయినా భూములు సొంతం.. జీవో 395తో భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు? ఆంధ్రప్రదేశ్లో భూ వ్యవహారాలపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ ...













