ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం
టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా..? దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి మార్కెట్లో అనిశ్చితి, ధరల పతనంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడం కొత్త వివాదానికి దారితీసింది. ...





