అమరావతి వార్తలు

అమరావతిలో చెరువు భూమి ఆక్రమణ, పరిహారం చెల్లింపులు, భూ కేటాయింపులపై ఆరోపణలకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం.

చెరువును చెరబట్టి.. పరిహారం కొల్లగొట్టి! అమరావతిలో మరో భూ దోపిడీ బాగోతం?

అమరావతి భూ సమీకరణలో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు గ్రామంలోని చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన ప్రైవేటు కళాశాలకు ప్రభుత్వ పరిహారం చెల్లించడమే కాకుండా, నివాస, వాణిజ్య ...

అమరావతి కాంట్రాక్టుల దందాపై ప్రతీకాత్మక చిత్రం.. నిర్మాణ పనులు, కరచాలనం, నగదు కట్టలు, డబ్బు సంచి కనిపిస్తున్న దృశ్యం.

అమరావతిలో ఆగని దందా..! టెండర్ల పేరుతో వేల కోట్ల ప్రజాధనంపై అదనపు భారం?

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో మరోసారి కాంట్రాక్టుల కేటాయింపుపై తీవ్ర వివాదం చెలరేగింది. ఐదు కీలక ప్యాకేజీల పనులను అసలు కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు సిండికేట్ సంస్థలకు అప్పగించారని ఆరోపణలు ...

అమరావతి నిర్మాణ వ్యయం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుల మధ్య తేడాపై రాజకీయ చర్చ

అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!

అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...

అమరావతి కోర్ క్యాపిటల్‌లో మందడం జెడ్పీ హైస్కూల్ భూమి కబ్జా ఆరోపణలు

రూ.25 కోట్ల స్కూల్ భూమిపై పాగా..? అమరావతి కోర్ క్యాపిటల్‌లో సంచలనం రేపుతున్న కబ్జా ఆరోపణలు!

అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. మందడం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సుమారు ఎకరం ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ...

అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనం వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరిన నిర్మాణ ప్రాజెక్టు దృశ్యం

హైకోర్టు భవనం వ్యయం రూ.2,028 కోట్లా?.. పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో!

అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవనం వ్యయం భారీగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరినట్లు వెల్లడవగా, నిర్మాణం పూర్తయ్యే నాటికి ...

అమరావతి రైతులపై విషప్రచారం ఫ్యాక్ట్ చెక్ – వైఎస్ జగన్‌ను కలిసిన రైతులపై జరిగిన ప్రచారానికి వాస్తవాలు

అమరావతి రైతులపై ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ విషప్రచారం – వాస్తవాలు ఇవే!

అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అమరావతి రైతుల ...

Amaravati Self Finance City project receiving Rs 2100 crore funds from Andhra Pradesh government

అమరావతి “సెల్ఫ్ ఫైనాన్స్” కథలో మరో రూ.2,100 కోట్లు..! బయటపడుతున్న అసలు లెక్కలు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ”గా ప్రచారం చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు వరుసగా రాష్ట్ర ఖజానా నుంచే భారీ మొత్తంలో నిధులు ...

అమరావతిలో ముళ్ల పొదల తొలగింపుకు రూ.40 కోట్ల ఖర్చుపై వివాదం

అమరావతి ముళ్ల కంపల కోసం కోట్ల వర్షం..! అప్పుల ఏపీలో ఇది ప్రజాధన దుర్వినియోగమా..?

“అమరావతి ముళ్ల కంపలు” తొలగింపుకు కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి మరో భారమా..? 22 నెలల్లో సుమారు 3.60 ...