అమరావతి రాజధాని
అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!
అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...
2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...
“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ
రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...
ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...
అమరావతి హైకోర్టు పరిసర అభివృద్ధి పనులకు రూ.547 కోట్ల అనుమతి
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా హైకోర్టు భవన సముదాయం పరిసరాల్లో చేపట్టనున్న వివిధ మౌలిక వసతుల పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ...
అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...
అమరావతి “సెల్ఫ్ ఫైనాన్స్” కథలో మరో రూ.2,100 కోట్లు..! బయటపడుతున్న అసలు లెక్కలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ”గా ప్రచారం చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు వరుసగా రాష్ట్ర ఖజానా నుంచే భారీ మొత్తంలో నిధులు ...
బలుసుకు మరో రూ.98.1 కోట్లు..! రాజధాని విద్యుత్ లైన్ పనుల్లో భారీ ఖర్చుల పెంపు
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూగర్భ విద్యుత్ లైన్ మార్పు పనులపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే అధిక ధరలకు పనులు అప్పగించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపై ఇప్పుడు మరో రూ.98.1 ...










