అమరావతి రాజధాని

అమరావతి భూసమీకరణ పేరుతో భారీగా భూముల సమీకరణ

అంతులేని ‘పూలింగ్’.. అమరావతి పేరుతో భూముల వేటకు బ్రేక్ ఎప్పుడు?

రాజధాని కోసం 53,748 ఎకరాలు.. స్పోర్ట్స్ సిటీకి 20,494 ఎకరాలు.. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు మరో 2,344.12 ఎకరాలు.. ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్ అవసరాల పేరుతో ...

అమరావతి విస్తరణలో భాగంగా మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనను సూచించే చిత్రం

అమరావతి విస్తరణ పేరిట మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల భూసమీకరణ..? సీఆర్డీఏ వివరణతో వెలుగులోకి వచ్చిన వివరాలు

అమరావతి విస్తరణకు భారీ ప్రణాళిక.. మరో 50 గ్రామాల్లో 1.75 లక్షల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదన అమరావతి రాజధాని విస్తరణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 29 ...

AGICL MD ఎస్.వి. రత్న శ్రీనివాస్ రాజీనామాపై అమరావతి రాజకీయాల్లో చర్చ

అమరావతి నిర్మాణంలో ఏం జరుగుతోంది? AGICL MD ఎస్.వి. రత్న శ్రీనివాస్ రాజీనామా వెనుక అసలు కారణాలేంటి?

అమరావతిలో కలకలం.. AGICL MD ఎస్.వి. రత్న శ్రీనివాస్ రాజీనామాతో రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని నిర్మాణం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ...

అమరావతి నిర్మాణ వ్యయం అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుల మధ్య తేడాపై రాజకీయ చర్చ

అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!

అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...

2024, 2025 హామీల తర్వాత కూడా 2026లో అమరావతి నిర్మాణం పూర్తి కాకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ వార్తా చిత్రం

2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు

అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...

భూ సేకరణకు వ్యతిరేకంగా మా భూమి మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉండవల్లి రైతుల ర్యాలీ

“మా భూములు తీసుకుని.. మా జీవితాలనే బలిచేశారు”: ఉండవల్లి రైతుల ఆగ్రహ ర్యాలీ

రాజధాని అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం, రైతుల భవిష్యత్తును మాత్రం గాలికొదిలేసిందని ఉండవల్లి రైతులు మండిపడ్డారు. భూ సేకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు “మా భూమి.. మా హక్కు” ...

ఉండవల్లి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులు

ఉండవల్లి రైతుల ఆవేదన.. న్యాయం కోరితే తప్పేనా?

అమరావతి రాజధాని ప్రాంతంలో భూసేకరణ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళనకు దిగిన ఉండవల్లి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. న్యాయం చేయాలని అడిగితే అభివృద్ధికి ...

అమరావతి హైకోర్టు అభివృద్ధి పనులకు రూ.547 కోట్ల అనుమతి

అమరావతి హైకోర్టు పరిసర అభివృద్ధి పనులకు రూ.547 కోట్ల అనుమతి

అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా హైకోర్టు భవన సముదాయం పరిసరాల్లో చేపట్టనున్న వివిధ మౌలిక వసతుల పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ...

అమరావతి సచివాలయం భారీ నిర్మాణ వివాదం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరియు పురుషోత్తం రెడ్డి

అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?

అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...

Amaravati Self Finance City project receiving Rs 2100 crore funds from Andhra Pradesh government

అమరావతి “సెల్ఫ్ ఫైనాన్స్” కథలో మరో రూ.2,100 కోట్లు..! బయటపడుతున్న అసలు లెక్కలు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ”గా ప్రచారం చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు వరుసగా రాష్ట్ర ఖజానా నుంచే భారీ మొత్తంలో నిధులు ...